2021 చివరి నాటికి దేశంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తామన్నారు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్. 130 కోట్ల మంది జనాభాలో మూడు శాతం కన్నా తక్కువ మంది రెండు డోసులు తీసుకున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడంతో కేంద్రం ఇవాళ(శుక్రవారం) వివరణనిచ్చింది. డిసెంబర్ నాటికి 108 కోట్ల మందికి టీకాలు వేస్తామని మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తున్న వేగవంతమైన దేశాల్లో భారత్ రెండవదని తెలిపారు. ఇప్పటి వరకు 20 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను అందించామని తెలిపారు. 2021లోపే భారత్లో వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తవుతుందని..దీనికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ బ్లూప్రింట్ ఇచ్చిందని అన్నారు. 216 కోట్ల డోసుల్లో 108 కోట్ల మందికి డిసెంబర్ వరకు టీకాలు వేస్తామన్నారు మంత్రి ప్రకాశ్ జవదేకర్.
2021 చివరి వరకు అందరికీ వ్యాక్సిన్ అందిస్తాం
- దేశం
- May 29, 2021
లేటెస్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- యాదాద్రి పవర్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ షురూ